Home » atm robbery
హిమాయత్ నగర్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తి నుంచి నలుగురు దుండగులు రూ. 7లక్షలు దోచుకెళ్లారు.
ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.