Home » Atmakuru assembly by-election
12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడే వెలువడనుంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్�