Attach

    అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ..రూ.4109 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

    December 24, 2020 / 05:38 PM IST

    ED temporarily foreclosed Agrigold assets : అగ్రిగోల్డ్‌కు మరో షాక్ తగిలింది. 4వేల 109 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఏపీలోని 56 ఎకరాల హాయ్ ల్యాండ్ కూడ�

    జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు..పునర్విభజన కమిటీకి అనుబంధంగా ప్రత్యేక సబ్ కమిటీలు

    August 22, 2020 / 03:19 PM IST

    జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �

    మీరెప్పుడైనా అనకొండ రైలును చూశారా?

    July 1, 2020 / 02:09 AM IST

    భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూత�

    ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థిరాస్థులు పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

    September 24, 2019 / 02:58 PM IST

    దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు త‌న తీర్పులో తెలిపింది. ఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్�

    బిగ్ షాక్ : సుజనా గ్రూపుపై ఈడీ కొరడా

    April 2, 2019 / 03:45 PM IST

    దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే కంపెనీలు, వ్యక్తులు పెరిగిపోతున్నారు. సుజనా గ్రూప్‌పై ఈడీ కొరడా ఝులిపించింది. బ్యాంకు రుణం కేసులో రూ. 315 కోట్లను సీజ్ చేసింది. షెల్ కంపెనీల నుండి భారీగా నిధులు మళ్లించినట్లు గుర్తించింది. హైదరాబాద్, ఢిల్లీ, �

10TV Telugu News