Home » Attack On Police
కానిస్టేబుల్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
తాగిన మైకంలో పోలీసులపై దాడి చేశారు మందుబాబులు. ఈ దాడిలో ఓ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మందుబాబుల దెబ్బలు తట్టుకోలేక ఘటనాస్థలి నుంచి పరుగులు తీశారు పోలీసులు.
హైదరాబాద్ లో కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ విధుల్లో ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డారు.
ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చి�
ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే