Home » Attack on TDP leader
గుంటురూ జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు దగ్గర.. దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త షేక్ సైదాపై.. ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు, చేతులు పగలగొట్టారు.