Home » AUDIO MESSAGE
"నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావ్. నువ్వు, నీ భార్య చేస్తుంది భగవంతుడు చూస్తున్నాడు" అని అన్నారు.
ఎయిరిండియా ప్రయాణికులకు స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపారు. ఎయిర్ఇండియా విమానాల్లో దాన్ని వినిపించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చేప్రయత్నం చేశారు.
మోడీ2.0 పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఇవాళ(మే-30,2020)జాతినుద్దేశించి ఓ ఆడియో మెసేజ్ ను మోడీ విడుదల చేశారు. రెండోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా…ఈ ఏడాది పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను,సవాళ్లన�