Aung San Suu Kyi

    Myanmar: అవినీతి కేసులో ఆంగ్ సాన్ సూకీకి 6 ఏళ్ల జైలు

    August 15, 2022 / 07:35 PM IST

    ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా పేరు ఉన్న సూకీ మయన్మార్‭లోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి చైర్ పర్సన్. 1990 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ 59 శాతం ఓట్లతో 485 స్థానాలకు గాను 382 గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికలకు ముందే సైన్యం ఆమెను నిర్బంధించింది. మియన్మార్‌�

    Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకు నాలుగేళ్ల జైలు శిక్ష

    December 6, 2021 / 12:03 PM IST

    ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకు మయన్మార్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిచింది. మిలటరీ పాలనలో అక్రమాలు, కొవిడ్-19 ప్రొటోకాల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆమెకు శిక్ష విధించి....

    మయన్మార్ విలవిల : ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్..సైన్యానికి చైనా అండ ?

    February 7, 2021 / 08:01 AM IST

    Myanmar shuts down Internet : సైన్యం చేతిలో చిక్కిన మయన్మార్‌ ఇప్పుడు విలవిలలాడుతోంది.. రోజులు గడుస్తున్న కొద్ది తమ అసలు రూపం చూపిస్తున్నారు సైనిక నేతలు. ఒక్కోక్కటిగా ఆంక్షలు విధిస్తూ.. ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ను బ్యాన్‌ చేసిన సైన

    ఆంగ్ సాన్ సూకీపై ఆర్మీ కక్ష!..పోలీసుల సోదాలు, వాకీటాకీల స్వాధీనం

    February 4, 2021 / 12:20 PM IST

    Aung San Suu Kyi : మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌ సాన్‌ సూకీపై ఆ దేశ ఆర్మీ కక్ష కట్టినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆర్మీ.. ఇప్పుడు ఆమెపై కొత్త ఆరోపణలు ప్రారంభించింది. సూకీపై ఆ దేశ పోలీసులు అభియోగాలు నమోదుచేశా�

    మయన్మార్ లో సూకీ విజయం, శుభాకాంక్షలు తెలిపిన మోడీ

    November 14, 2020 / 10:22 AM IST

    PM Modi Congratulates Aung San Suu Kyi : ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్‌లో మొట్టమొదటిసారిగా 2015లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నేషనల్‌ లీగ్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన సూకీ తొలిసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జ�

    మయన్మార్ లో ఎన్నికలు, గెలుపు దిశగా సూకీ!

    November 9, 2020 / 09:32 AM IST

    Myanmar Election : మయన్మార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నొబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువ శాతం సూకీవైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందు రావడమని

10TV Telugu News