Home » Australia
ఆస్ట్రేలియాలోని 'జూ' నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. సిడ్నీలో ఉన్న టారొంగా జూ ఎన్క్లోజర్ నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. వాటిలో ఒక సింహంతో పాటు నాలుగు సింహం పిల్లలు ఉన్నాయి.
ఓ జంతు ప్రదర్శనశాలలోని బోను నుంచి 5 సింహాలు బయటకు వచ్చాయి. దీంతో ఆ జూలో కొంత సమయం పాటు భయాందోళనలు నెలకొన్నాయి. జూలో ఎవరినీ ఉండనివ్వకుండా అధికారులు అక్కడి ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఆ ఐదు సింహాల్లో ఒకటి తల్లి సింహం అని, మిగతావి దాని పిల్�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ తో రెండో మ్యాచు ఆడనుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాక్టీసు సెషన్ జరిగింది. అనంతరం టీమిండ
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ కావడంతో అభిమానుల్లో అమిత�
భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు అక్కడకు భారీగా తరలివెళ్లారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి క్రికెటర్లు హైదరాబాద్ లోని హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. హోటల్ తా
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మ�
‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నారు. చాహెల్ అన్ని వేళలా వేగంగా బంతులు వేస్తున్నాడు. ఒక్క బంతిని కూడా కాస్త నెమ్మదిగా వేయట్లేదు. ఆసియా కప్ లోనూ ఇదే జరిగింది. ఒక్కసారి కూడా
ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
తనను పెంచుకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది ఓ కంగారూ. ఓ కంగారూ మనషిని చంపడం 86 ఏళ్లలో ఇదే తొలిసారి.