Home » Auto Catches Fire
అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు.(MP Gorantla Madhav)
ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను బలితీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.