Home » AV Dharma Reddy
ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి అక్కడినుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగ�
తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.