-
Home » avanthi
avanthi
మొన్న నరేశ్.. నిన్న ప్రణయ్..నేడు హేమంత్.. ప్రాణం కంటే పరువే ముఖ్యమా..? ఎన్నాళ్లీ పరువు హత్యలు..?
October 2, 2020 / 11:05 AM ISTHonour Killings: పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? మరి ప్రాణం తీస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..?…
నెల రోజుల ముందే మర్డర్ ప్లాన్ రెడీ…….
September 26, 2020 / 04:49 PM ISTHyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది…
రేపట్నించి పోలీసు స్టేషన్ ముందు కూర్చుంటా…..నిందితులందరికీ వెంటనే శిక్ష పడాలి
September 26, 2020 / 02:59 PM ISTహైదరాబాద్ లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి…హేమంత్ ని కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలిచి చంపేశారని అతని సోదరుడు సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు అహంతోనే తన అన్నను చంపారని…. తన…
డాడీ, డాడీ అని పిలిచాడు.. అదే నా కొడుకు చివరి పిలుపు.. బోరున విలపించిన హేమంత్ తండ్రి
September 25, 2020 / 01:08 PM ISTHemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని…
ప్రణయ్ని చంపినట్టే నా కొడుకుని చంపుతారని ప్రేమ పెళ్లి వద్దన్నా..
September 25, 2020 / 12:51 PM ISTHemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం…
హేమంత్ హత్య కేసు.. అవంతి తండ్రి, తల్లి, మేనమామ సహా 13మంది అరెస్ట్
September 25, 2020 / 12:26 PM ISTHemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి…
కాలో, చెయ్యో విరగ్గొడతారని అనుకున్నా.. హేమంత్ని శాశ్వతంగా దూరం చేస్తారని కలలో కూడా అనుకోలేదు
September 25, 2020 / 11:32 AM ISTHemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో..…
ప్రణయ్ని చంపినట్టే.. తెలంగాణలో మరో పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ దారుణ హత్య
September 25, 2020 / 10:48 AM ISTIPL 2020: తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై…
గంటాను టార్గెట్ చేసే అవంతి ఇవన్నీ చేస్తున్నారా?
March 9, 2020 / 08:40 PM ISTభీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ…