Home » avanthi
Honour Killings: పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? మరి ప్రాణం తీస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..? మొన్న నరేశ్.. నిన్న ప్రణయ్.. తాజాగా హేమంత్..�
Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార
హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి…హేమంత్ ని కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలిచి చంపేశారని అతని సోదరుడు సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు అహంతోనే తన అన్నను చంపారని…. తన సోదరుడ్ని చంపిన 12 మందిని తన ముందు కూర్చో పెట్టాలని సుమం
Hemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టడంతో జూన్లో ఇద్దరు ఇంట్లోంచి పారి
Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇం�
Hemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్రెడ్డితో పాటు బంధువులు �
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�
IPL 2020: తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చ�
భీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ రగులుతూనే ఉంది. భీమిలి నుంచి ఇప్పుడు విశాఖ ఉత్త�