AXING

    కరోనా భయం…కశ్మీర్ లో 42వేల చెట్ల నరికివేత

    April 13, 2020 / 11:17 AM IST

    కరోనా వైరస్ భయంతో జమ్మూకశ్మీర్ లో వేలసంఖ్యలో చెట్లను నరికేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో 42వేల ఆడ “పోప్లార్”చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. రైతులు,ప్రేవేట్ ల్

10TV Telugu News