Home » Ayesha Mukherjee
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత.. అతని పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.