Home » Ayodhya mosque
అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...
ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి �
Ayodhya Mosque: ఇండియా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో సుప్రీం కోర్టు నిర్దేశించిన స్థలంలోనే నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్�
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం 5 స్థలాలను గుర్తించింది. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని జన్మస్థలంగా పిలుచుకునే అయోధ్యలో గతంలో బాబ్రా మసీదు నిర్మించారు. 1992లో బాబ్రీ మసీదును కార్ సేవక్స్ కూల్చేవేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో