Home » Ayodhya Mosque Work
Ayodhya Mosque: ఇండియా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో సుప్రీం కోర్టు నిర్దేశించిన స్థలంలోనే నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్�