Ayodhya Ram Mandir

    అయోధ్య రామునికి మైహోమ్ రూ.5 కోట్ల విరాళం

    January 22, 2021 / 09:22 PM IST

    Dr. Jupally Rameshwar Rao Donates Rs. 5 Cr For Ram Mandir : భారతజాతి యావత్తు అత్యంత భక్తి శ్రద్దలతో సంకల్పించిన అయోధ్య రామాలయ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన మై హోమ్ గ్రూప్ తన వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ మహాక్రతువులో భాగస్వామి అయ్యింది. శ్రీశ్రీశ్రీ త్ర�

    అయోధ్యలో జనవరి 15 నుంచి రామ మందిర నిర్మాణం

    December 9, 2020 / 09:32 AM IST

    Ram Temple:అద్భుతమైన రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా ఘనంగా నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో ట్రస్టు సభ్యులు రెండ్రోజుల పాటు మీటిం

    అయోధ్య పర్వం : ..హనుమాన్ గఢీలో మోడీ పూజలు

    August 5, 2020 / 11:51 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఉదయం 11.44 గంటలకు హనుమాన్ గఢీకి చేరుకున్న మోడీ…ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని హా�

    30 ఏళ్ల నిరీక్షణకు తెర, అయోధ్య రామాలయాన్ని డిజైన్ చేసింది ఈయనే

    August 5, 2020 / 11:21 AM IST

    చంద్రకాంత్ సోమ్ పుర(77). ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు(ఆగస్టు 5,2020) భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరనుంది. అయ�

    40కిలోల వెండి ఇటుకతో శంకుస్థాపన, ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయం.. అయోధ్య రామ మందిరం విశేషాలు

    August 5, 2020 / 09:25 AM IST

    కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ�

    161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతం, అపురూపం.. భూకంపాలు వచ్చినా ఏమీ కాదు.. అయోధ్య రామమందిరం ఫోటోలు

    August 5, 2020 / 08:33 AM IST

    కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన

    అయోధ్య శ్రీరామ మందిర భూమిపూజ కోసం లక్షా 11వేల లడ్డూలు

    July 31, 2020 / 03:17 PM IST

    ఆగస్టు 5న అంటే కేవలం మరో ఐదురోజుల్లో అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం పనుల కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. దీని కోసం ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. భూమి పూజ సందర్భంగా �

10TV Telugu News