ayodhya verdict

    అయోధ్యలో 500 గుళ్లు కట్టినా అది మసీదు స్థలమే : ఉలేమా-ఏ-హింద్‌

    December 14, 2019 / 04:00 AM IST

    అయోధ్యలో ఒకటి కాదు రెండు కాదు 500ల గుడులు నిర్మించినా అది మసీదు ప్రాంతమేనని జమియత్‌ ఉలేమా-ఏ-హింద్‌ అధినేత మౌలానా అర్షద్‌ మదనీ వ్యాఖ్యానించారు. అయోధ్య  భూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.  దశాబ్దాల పాటు �

    అయోధ్య తీర్పుపై సుప్రీంలో 6 రివ్యూ పిటీషన్లు

    December 7, 2019 / 03:56 AM IST

    అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర

    రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడు

    November 16, 2019 / 03:42 PM IST

    హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. ఇస్లాం బోధకుడు, జకీర్ నాయక్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చ

    అయోధ్య తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు : యువకుడి అరెస్ట్

    November 13, 2019 / 01:10 PM IST

    అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేసారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. నవంబర్ 13 బుధవారం ఇండోర్ లో ఈ సంఘటన జరిగింది. నవంబ�

    సోంపురా డిజైన్‌లోనే రాముడి ఆలయం : శ్రీరామనవమికి పనులు షురూ

    November 12, 2019 / 03:16 AM IST

    దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ

    దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

    November 10, 2019 / 02:13 AM IST

    అయోధ్య విషయంలో సంచలన తీర్పు వచ్చిన క్రమంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రామ జన్మ భూమి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పూజలు, ప్రార్థన

    భారతీయుల విజయం : అయోధ్య తీర్పుపై పవన్

    November 9, 2019 / 01:13 PM IST

    అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పు�

    రామ మందిర నిర్మాణం : 60శాతం పిల్లర్లు, బీమ్ లు రెడీ

    November 9, 2019 / 11:35 AM IST

    అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం

    ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ లో అయోధ్యతీర్పు

    November 9, 2019 / 10:11 AM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�

    నూట ముప్పై నాలుగేళ్ల వివాదం: ఆది నుంచి అంతం వరకు.. అయోధ్య కథ ఇదే!

    November 9, 2019 / 07:13 AM IST

    దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్�

10TV Telugu News