Ayodhya Verdict LIVE

    అయోధ్య కేసులో ఏకగ్రీవ తీర్పు: షియా బోర్డు పిటిషన్ కొట్టివేత

    November 9, 2019 / 05:18 AM IST

    దేశవ్యాప్తంగా ఉత్కంఠ క్రియేట్ చేసిన అయోధ్య కేసులో ఎట్టకేలకు చరిత్రాత్మక తీర్పు ఇస్తుంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టిన కోర్టు.. శాంతి భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ(09 నవంబర్ 2019) వెల్లడిస్తు

10TV Telugu News