-
Home » Ayodhyaram mandir
Ayodhyaram mandir
ఈ రోజు భారతదేశం మొత్తం ఆనందంగా ఉంది.. ప్రతి హృదయం పులకరిస్తుంది- ప్రధాని మోడీ
August 5, 2020 / 02:08 PM IST
అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరే
రామ్ జన్మభూమి కోసం 76 యుద్ధాలు.. 491ఏళ్ల పోరాటాలు.. 28 ఏళ్ల తర్వాత అయోధ్యలో మోడీ
August 5, 2020 / 12:45 PM IST
ప్రపంచంలోని రామ భక్తులకు, హిందూ విశ్వాసాలను నమ్మే జీవితాలకు ఇది కొత్త ఉదయం. శతాబ్ధాల పోరాటాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ ఆలయానికి పునాది రాయి వేస్తున్నారు. ఈ అవకాశం రావడానికి 491 సంవత్సరాల రాజీలేని పోరాటం, లెక్కలేనన్ని త్యాగాలు దాగ�