Home » Ayyappa Swami Padi Pooja
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా తన భార్యతో కలిసి శ్రీకాకుళంలోని తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
వరుణ్ సందేశ్ కూడా కుదిరినప్పుడల్లా అయ్యప్ప మాల వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వేయగా వరుణ్ పడి పూజ నిర్వహించారు.