Home » Azamgarh
ఉత్తర ప్రదేశ్, అజాంఘర్లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ ప�
ఉత్తరప్రదేశ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. యూపీలో మొదటి దశ పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 10) ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘుర్ జిల్లాలో అక్రమ మద్యం కర్మాగారంపై పోలీసులు దాడి చేశారు. సెర్చింగ్ ఆపరేషన్కు వెళ్లిన పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు.
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ గఢ్ జిల్లాలో గేదె విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కాల్పులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తు ఒక బాలుడుకాల్పుల బారినుంచి తప్పించుకున్నాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో
director ram vriksha gaur: లాక్డౌన్ కారణంగా ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. దీని ఎఫెక్ట్ చాలా రంగాలపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. సినీ రంగం విషయానికి వస్తే.. షూటింగ్స్ ఆగిపోవడంతో సినిమానే నమ్ముకున్న చాలా మంది, కుటుంబ నిర్వహణకు చాలా ఇబ్బందుల�
పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంల�
కాసేపట్లో పెళ్లి జరుగనుంది..కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లి వాయిద్యాలు మ్రోగాల్సిన చోట..చావు డప్పులు వినిపించాయి. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వర�
ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి.
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం
‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లే