-
Home » Azim Premji
Azim Premji
KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే
రూ.300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి లభించనుందని, అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
Admissions : అజీం ప్రేమ్ జీ యూనివర్శిటీలో పీజీ లో ప్రవేశాలు
ఈ కోర్సుకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Bloomberg Billionaires 2021 : అదానీ ఆదాయం రూ.5,60,000 కోట్లు.. అంబానీని అధిగమించిన అజీమ్ ప్రేమ్జీ
బ్లూమ్బర్గ్.. బిలియనీర్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద ఏడాది 2021లో 41.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి
కలియుగ దాన కర్ణుడు.. రూ.58వేల కోట్ల ఆస్తి దానం.!
కలియుగ దాన కర్ణుడు.. రూ.58వేల కోట్ల ఆస్తి దానం.!
ఏడాదంతా ప్రతిరోజూ రూ.22 కోట్లు విరాళంగా ఇచ్చిన అజీమ్ ప్రేమ్జీ
Azim Premji Donations: ఐటీ రంగ సంస్థ విప్రో యజమాని అజీమ్ ప్రేమ్జీ ఈ ఏడాది సామాజిక సేవలకు అత్యధికంగా విరాళం ఇచ్చారు. ప్రేమ్జీ 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 22 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంటే మొత్తం సంవత్సరంలో అతను రూ .7,904 కోట్లు విరాళంగా ఇచ్చాడు. 2020 ఆర్థ�
దానకర్ణుల జాబితా : టాప్ లో అజీమ్ ప్రేమ్ జీ…మూడో స్థానంలో ముఖేష్ అంబానీ
Azim Premji tops EdelGive Hurun India Philanthropy List : డబ్బులు చాలామంది సంపాదిస్తారు. కానీ దానాలు మాత్రం కొందరే చేస్తారు. కొంతమంది తాము చేసే దానాలు గొప్పగా ప్రకటించుకుంటారు. మరికొందరు మనస్ఫూర్తిగా చేసే దానాల గురించి అస్సలు చెప్పుకోరు. మేం ఇంత చేశాం..అంత చేశామని ప్రకటించుకో
కాలేజీ చదువులకు గుడ్ బై చెప్పి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి గురించి మీకు తెలుసా..
రోజూ కాలేజీలకు వెళ్లిపోయి.. రెగ్యూలర్ గా ఎగ్జామ్స్ లో పాసైపోతేనే బిలియనీర్లు అవతారా.. అలాఅయితే కాలేజీలకు డాప్ర్ పెట్టేసి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి కథ ఏంటి? ఏం చేసి వీరు అంతటి ఉననత స్థానాలకు ఎదగగలిగారు. ముఖేశ్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ధనవంతు�
కరోనా పోరాటానికి ఎవరు ఎక్కువ విరాళమిచ్చారు? టాటానా? అంబానీనా? లేదంటే…అజీమ్ ప్రేమ్ జీనా?
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
విప్రో చైర్మన్ గొప్ప మనసు: రూ.52,700 కోట్ల విరాళం
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ సమాజంపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. విప్రోలో తనకు చెందిన 34 శాతం (రూ.52,750 కోట్ల విలువైన) ఈక్విటీ షేర్లను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చేశారు. ప్రేమ్జీ నియంత