Home » B K Parthasarathi
జిల్లాలో కీలకమైన ఇద్దరు బీసీ నేతలు పార్లమెంట్కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున..
37 సంవత్సరాల నుండి ఒకే జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాను. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు షికారులు నమ్మవద్దు..