రామ్దేవ్ బాబా తన వ్యాపార సామ్రాజ్యానికి యోగా పితామహుడిగా భావించే మర్షి పతంజలి పేరును తొలగించాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్ను నిర్మించుకోవాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సూచించారు. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్య
బీజేపీ అధికారంలోకి వస్తే...లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను...