Home » bad trends increasing
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.