Home » Bajrang Punia
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
ఐక్యంగా న్యాయం కోసం పోరాడతామని, తమ ఉద్యమాన్ని బలహీనపర్చడానికే అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని రెజ్లర్లు అంటున్నారు.
రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.
“వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. వారి అభ్యర్థనపై ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమ�
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్ భవనం వైపుకు ర్యాలీకి ప్రయత్నించారు రెజ్లర్లు. ఆ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర�
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�
Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.
Wrestlers: ఓటమి ఎదురైతే ఏడుస్తూ కూర్చేనే పిరికివారు కాదు వాళ్లు. ఎదుట నిలబడి ఉన్నది ఎంతటి బలవంతుడైనా సరే వారిని "కిందపడేసి" గెలవాలన్న కసి అణువణువునా ఉన్నవారు వారు. రెజ్లింగ్ రింగులోనే కాదు.. తమ క్రీడాస్ఫూర్తిని న్యాయం కోసమూ ప్రదర్శిస్తామని నిరూపి�
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక వి�