Home » Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy : కుట్రలు చేస్తున్న వారు ఎవరో కూడా తెలుసు. పార్టీకి కట్టుబడి ఉన్నందున ఆ వ్యక్తుల పేర్లు వెల్లడింఛలేకపోతున్నా.
అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Balineni Srinivasa Reddy: రాజీమానా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచినా.. స్పందించని బాలినేని గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సీఎం జగన్ ని కలిశారు. ఆయనతో కీలక భేటీ అయ్యారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యకుండు భాస్కర్ రెడ్డి అన్నారు. బాలినేనితో ఏమైనా రాజకీయ విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, నా వ్యాపారాల జోలి
2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
వైసీపీ అంతర్గత పోరులు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు సరికదా అంతకంతకు పెరుగుతోంది. తమ సొంతపార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు బాలినేని, కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.