Home » Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy: ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
గత 6 నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అలకబూనడం, తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడటం జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం..
ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఐవీ రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
వైసీపీలో ఒంగోలు సీటు పంచాయితీ ఇంకా తేలలేదు.
ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈసారి ఒంగోలు నియోజకవర్గం నుంచా? గిద్దలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతుంది.
వ్యాపారంలో అయినా.. రాజకీయాల్లో అయినా ఒక మూల సూత్రం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది లేదా ఆ వ్యక్తి లేకపోతే ఏ మేరకు నష్టం జరుగుతుందనే అంశం ఆధారంగా.. ఆ వ్యక్తికి ప్రాధాన్యం లభిస్తుంది.
ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు సమావేశమయ్యారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో జగన్ను కలవకుండానే బాలినేని..
తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.
అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. Balineni Srinivasa Reddy
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.