Home » Balineni Srinivasa Reddy
ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డికి అసలు విషయాలన్నీ అర్థమైనట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి..
ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.
యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు దామచర్ల జనార్ధన్ కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Balineni Srinivas Reddy : పార్టీలో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని సమస్యలు తీరతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
Balineni Srinivasa Reddy : పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదన్నారు.
సుమారు 18సంవత్సరాల పాటు కుండా భాస్కర్ రెడ్డి పీఏగా తోట ఆంజనేయులు పనిచేశాడు. విశాఖపట్నంలో ఉంటూ భాస్కరెడ్డి వ్యాపార, ఇతర లావాదేవీల వ్యవహారాలు ఆంజనేయులు చక్కబెడుతుండేవాడు. గత ఐదు నెలల క్రితం ఆంజనేయులు కుండా భాస్కర్ రెడ్డి వద్ద జాబు మానేశాడు.
మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి మాజీ పీఏ తోటా ఆంజనేయులును ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు.
ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.
Balineni Srinivasa Reddy : ఏకంగా సీఎం జగన్ ను కలిసి చర్చించారు బాలినేని. సీఎం జగన్ తో భేటీ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా ఒంగోలు డీఎస్పీ బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో బాలినేని పంతం నెగ్గిందంటున్నారు ఆయన అనుచరు�