Home » banaganapalle
Correspondent beat student : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. మానవత్వం లేకుండా విద్యార్థిని నిర్బంధించి చితకబాదాడో కరస్పాండెంట్. ఆ దెబ్బల దాటికి విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. పట్టణం
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదు
కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తమ్ముడు రాజారెడ్డి సహాయకుడు గోపాల్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం�