banaganepally

    బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ముగ్గురు మృతి 

    January 6, 2019 / 04:15 PM IST

    కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో

10TV Telugu News