Home » banaskantha
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు గోమూత్రంతో వైద్యం చేస్తున్నారు. గోమూత్రంతో తయారైన ఔషధాలతో వైద్యం చేస్తున్నారు. ‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు
యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది