Home » bandi sanjay padayatra
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.
భైంసా నుంచి బండి పాదయాత్ర
బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పున:ప్రారంభమైంది. ఆయన యాత్రకు నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ ప�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంట�
బీజేపీ ప్రభుత్వం వచ్చేవరకు పాదయాత్ర కొనసాగుతుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్రలో 500 మంది గూండాలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్-బీజేపీ పరస్పర ఘర్షణలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎ
కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలు మాత్రమే – బండి సంజయ్
బీజేపీ ఒకటి తలిస్తే.. టీఆర్ఎస్ నూటొక్కటి తలిచింది. పాదయాత్రను ముందు చూపి.. వెనుక వాళ్లేదో చేద్దామనుకుంటే.. ఆ చాన్స్ లేకుండా.. వాళ్ల కంటే ముందే.. వీళ్లే ఆ పని చేసేశారు. చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు.. పాలమూరు గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు.