Home » Bandi Srinivasa Rao
ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అని, బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే...
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.