Home » Bandi Vs Ponnam
కాంగ్రెస్-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా పోతోంది.
కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు.
బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.