Home » #BangladeshCricket
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ 20, ఓడీఐ సిరీస్లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.....
ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిలబడి, చెప్పట్లు కొడుతూ, కరచాలనం చేసుకుంటూ, గంతులేస్తూ సంబరం చేసుకున్నారు. టీమిండియా 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆ�
ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేస�
భారత్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు.