BANK EMPLOYEES

    Trending: వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. ట్రెండింగ్ లోకి #5DaysBanking

    September 30, 2023 / 05:59 PM IST

    అక్టోబర్ 1 నుంచి నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయిస్ అసోసియేషన్ (AIBEA) పిలుపు ఇవ్వడంతో #5DaysBanking ట్రెండింగ్ లోకి వచ్చింది.

    Bank Employees: వారానికి ఐదు రోజులే బ్యాంకు ఉద్యోగులకు పని.. రెండు రోజులు సెలవులు.. కొత్త ప్రతిపాదనలు అమలయ్యేనా?

    March 1, 2023 / 07:43 PM IST

    ఈ ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసినప్పటికీ, ప్రతి రోజూ అదనంగా 50 నిమిషాలు పని చేయాలని సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం యూఎఫ్‌బీఈ, ఐబీఏ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ ఈ అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్�

    SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లు ఈ యాప్స్ వాడొద్దు.. అకౌంట్ ఖాళీ అయినట్టే!

    July 16, 2021 / 11:21 AM IST

    దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ State Bank of India (SBI) తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తోంది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందనే గ్యారెంటీ లేదు.

    సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతు

    November 24, 2020 / 11:30 PM IST

    AIBEA to join trade unions in nationwide general strike కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఈ సమ్మెలో తాము పాలుపంచుకుంటామని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు,

    కరోనా వేళ : PSU Bank ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి

    July 23, 2020 / 12:38 PM IST

    చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ తో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఎన్నో సంస్థలు నష్టాల బాట పట్టగా..మరికొన్ని మూతపడ్డాయి. కొన్ని సంస్థలైతే ఉద్యోగులను తొలగించడం, వారి జీతాలను కట్ చేయడం వంటివి చేస్తున్నాయి. కానీ PSU Bank మాత్రం ఉద్యోగుల విషయంల

    అలర్ట్ : 2 రోజులు బ్యాంకులు బంద్

    January 30, 2020 / 03:57 PM IST

    వేతన సవరణ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నారు. దీంతో  బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనున్నారు. 9బ్�

    22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

    October 19, 2019 / 03:36 AM IST

    బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా (అక్టోబర్ 22, 2019) దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు.

    దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

    August 30, 2019 / 02:11 PM IST

    బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్య

10TV Telugu News