Home » Bank Loans
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీంను ప్రవేశపెట్టింది.
ఫ్రాన్స్(France)లో 35 మిలియన్ యూరోలతో రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడంతో పాటు తన కంపెనీల్లో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుంచి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. 2016ల�
గడిచిన ఐదేళ్ల కాలంలో దేశంలోని పలు బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది.
ఎస్బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అంటోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.
Hyderabad couple swindles bank of 5.3 Crore, Arrested :తప్పుడు పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించటం.. రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బులు ఎగ్గోడుతూ మోసాలకు పాల్పడుతూ…. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బ్యాంక్ ను మోసం చేయటమే క�
పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాల�
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీ నేత ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రఘురామకృష్ణం రాజు.. రుణాలు తిరిగి చెల్లించండంలో విఫలమయ్యారని బ్య�
కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్ తీసుకుని మోసం చేశారని బ్యాంక్ అధికారుల ఫిర్యాదుత�