Home » Banking News
బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపె�
మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులా.. మీకో షాకింగ్ న్యూస్. ఎస్బీఐ అకౌంట్ లావాదేవీల నిబంధనల్లో మార్పులు తీసుకొస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మనీ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ వినియోగంపై సర్వీసు ఛార