Home » Banking Sector
యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఈనెల ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపుపై ముందుగానే హెచ్చరించారు. రాబోయే నెలల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విధానంలో రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు చెక్ వివరాలను రీ-కన్ఫర్మేషన్ చేయాలని సూచించింది. ఈ ప్రక్రియలో చెక్క�
4 Government Banks Shortlisted For Privatisation: నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై�
కష్టాల్లో ఉన్న YES BANKను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో ఉన్న వాటాను కొనుగోలు చేయడానికి SBI, ఇతర ఆర్థిక సంస్థలు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2020, మార్చి 05వ తేదీ గురువ�
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ న్యూ ఇయర్కు వెల్ కం చెబుదాం..ఎలా చెప్పాలి..పార్టీ ఎలా చేసుకోవాలనే దానిపై మాట్లాడుకుంటూ..బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదంతా ఒకే..కానీ మీకు కొన్ని విషయాలు గుర్తు ఉన్నాయా ? అవ�
SBI సేవింగ్ అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే..మీ అకౌంట్లో ఎంత మొత్తం ఉన్నా.. 3.5 శాతం వడ్డీ వచ్చేది కదా..ఇప్పుడు ఈ వడ్డీ అంతగా రాదు. SBI వడ్డీ కోత విధించింది. రూ. లక్ష దాటి ఉంటే వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. దీనితో కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. మే