Home » bans
పాకిస్థాన్ దేశం 2024 జనవరి 1వతేదీన కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు....
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను త
బ్రిటన్ దేశంలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం విధించనున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తదుపరి తరం సిగరెట్లను కొనుగోలు చేయకుండా నిషేధించే చర్యలను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ
దేశంలో మళ్లీ చక్కెర ధరలు పెరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంద�
న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్టాక్ను నిషేధించారు....
కామెరూన్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ రీమాన్ ల్యా
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప�
అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు.....