Home » Bansuada
రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య చేశాడు.