Home » Barauni
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
పాట్నా : బీహార్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు స్పీడ్�