Home » Bay of Bengal
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్గా మారే అవకాశం ఉందని తుపాన
తెలంగాణలో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా వర్షాలతో కాస్త వేసవి తాపం నుంచి ఉపశమనం పొందిన ప్రజలకు మళ్లీ ఉక్కపోత మొదలైంది. మరోవైపు ఏప్రిల్ 25వ తేదీ గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారనుందని వాతావరణశ�
నైరుతి బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. శ్రీలంకకు ఆగ్నేయంగా, హిందూ మహాసముద్రం దాని పరిసర ప్రాంతాలను ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హిందూ మహా సముద్రం దాటి బంగాళాఖాతం చేరుకునే �
బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏప్రిల్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఛత్తీస్ గడ్పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..దీని నుండి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్
భారత్ పై అమెరికా నిఘాపెట్టనట్లు తెలుస్తోంది. యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు బుధవారం(మార్చి-27,2019)భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.మిషన్ శక్తి పేరుతో కేవలం మూడు నిమిషాల్లోనే అంతరిక్షంలోని ఉపగ్రహాన్నివిజయవంగా భార�
ఆంధ్ర తీరప్రాంతంలో కొత్త ఇంధనాన్ని పరిశోధకులు గుర్తించారు. బంగాళఖాతంలోని క్రిష్ణా గోదావరి (కే-జీ) బేసిన్ లోని సముద్ర లోపలి ఉపరితలానికి రెండు మీటర్ల లోపల మిథేన్ హైడ్రేట్స్ ఇంధనాన్ని గుర్తించినట్టు తెలిపారు.
హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన
హైదరాబాద్: రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు. గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు వాన �