Home » BCCI
అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోక
మహిళలపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, రాహుల్ పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్ కు మరో షాక్ తగలనుంది. వీరిద్దరికి రెండు వన్డేల మ్యాచ్ లపై బీసీసీఐ నిషేధం విధించనుంది.
భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించినందుకు భారీగా నగదు అనౌన్స్ చేసింది. తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.15లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.7.5లక్షలు ప్ర�
ఐపీఎల్ టీ20 క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. ఎప్పటినుంచో సొంతగడ్డపై పలు ఎడిషిన్లతో ప్రేక్షకులను అలరిస్తు వస్తోన్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ మరోసారి విదేశాలకు తరలిపోనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వి�