Home » BCCI
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో వారు వన్డే ఫార్మాట్కు కూడా..
ఆసియా కప్లో ఆడేందుకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, సిరాజ్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టులు ఆడాడు. అతని విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
సెప్టెంబర్లో భారత అండర్-19 పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
వారిద్దరి పనితీరు పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్కు దూరమవుతాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టోర్నీల్లో ఆసియా కప్ 2025 ఒకటి.
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.
వచ్చే ఏడాది టీమ్ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది.