-
Home » BCCI
BCCI
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హైదరాబాద్లో టీమిండియా రెండు మ్యాచ్లు.. తేదీలు ఇవే.. విశాఖలో మాత్రం..
Teamindia : స్వదేశంలో భారత క్రికెట్ జట్టు 2026-27 సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ వేదికగా భారత జట్టు రెండు అంతర్జాతీయ మ్యాచ్లు అడనుంది.
టీమ్ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్ను విడుదల చేసిన బీసీసీఐ.. మొత్తం 22 మ్యాచ్లు..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమ్ఇండియా (Team India) 2026-27 సీజన్కు సంబంధించిన హోమ్ షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది.
జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?
ఐపీఎల్లో (IPL ) జట్లను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా పెడుతుంటారు.మరి వీళ్లకు జట్లను కొనుగోలు చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? ఐపీఎల్ ద్వారా వీరికి ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయో ఓ సారి చూద్దాం.
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. 19 ఏళ్ల తరువాత బెల్ఫాస్ట్కు టీమ్ఇండియా
ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఐర్లాండ్లో (IRE vs IND) పర్యటించనుంది.
వన్డే ప్రపంచకప్ 2027 కోసం.. 20 మంది పేర్లతో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!
వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) కు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికి కూడా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నా పదవి కాలాన్ని పొడిగించండి.. సరైన టైమ్లో అడిగిన అగార్కర్.. నో చెప్పే ఛాన్స్ బీసీసీఐకి లేదా?
భారత క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ గా మరికొంత కాలం పాటు కొనసాగాలని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
అసలు ఐపీఎల్ జరుగుతుందా? ఇదో పెద్ద సమస్య వచ్చి పడిందే.. ఇప్పుడెలా?
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2026 విజేతగా ముంబై ఇండియన్స్..! బీసీసీఐ ప్లాన్ చేసిందా? అప్పుడు ఇలాగే.. షెడ్యూల్తో బయటపడ్డ నిజం?
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిలుస్తుందని పలువురు జోస్యం చెబుతున్నారు
ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది.. ఆర్సీబీ, సన్రైజర్స్ల మధ్య తొలి మ్యాచ్
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 ) షెడ్యూల్ వచ్చేసింది.
ఐపీఎల్ షెడ్యూల్ పై కీలక అప్డేట్.. ఆ రోజే షెడ్యూల్ విడుదల..
ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై (IPL 2026 Schedule) బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు.