Home » beds full
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆసుపత్ర
Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు 2000 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. కరోనా సోకిన వారిలో మూడో వ
అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రస్తు