Home » BEGUN
బీహార్ లో 24 గంటల్లోనే భారీగా కరోనా కేసులు నమోదు కావటంతో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
భారత్ లో కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి సోకడం)తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించ�