-
Home » Begusaray
Begusaray
క్రిష్టియన్ స్కూల్స్పై కేంద్రమంత్రి వ్యాఖ్యలు: భారత సంస్కృతీ తెలీదు..గొడ్డు మాంసం తింటారు..
January 2, 2020 / 10:53 AM IST
క్రిష్టియన్ స్కూల్స్ పనితీరుపై కేంద్రమంత్రి గిరిజార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివిన పిల్లలు డీఎం, ఎస్పీ, ఇంజినీర్లు అవుతున్నారని, వాళ్లు విదేశాలకు వెళ్లినపుడు గో మాంసాన్ని తింటున్నారని..ఈ స్కూల్స్ లో చదివినవ�