beneficiaries

    డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు

    January 6, 2021 / 02:45 PM IST

    deeds of double bedroom houses Distribution in Siddipet : రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు నమోదు చేస్తామ‌ని తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతిపరులను పట్టిస్తే రూ.10 వేల రివార్డ్ ఇవ్వనున్నట్�

    ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

    December 30, 2020 / 07:34 AM IST

    Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్‌ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ

    వీధి వ్యాపారులతో మాట్లాడనున్న మోడీ

    October 25, 2020 / 08:14 PM IST

    Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం �

    కరోనా మందును అందజేసేది కొందరికి మాత్రమే.. కేంద్రం సన్నాహాలు

    October 18, 2020 / 01:40 PM IST

    COVID-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ప్రోసెస్‌లో భాగంగా.. కేంద్రం వేగంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ను రెడీ చేసి ప్రజలందరికీ అందించాలనే యోచనలో ఉన్నా ముందుగా ఎవరికి ఇవ్వాలని నానా తంటాలు పడుతుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ దేశ జనాభాలో అందరికీ అందించేంత మొ�

    8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, లాక్ డౌన్ వేళ కేంద్రం మరో గుడ్ న్యూస్

    April 13, 2020 / 01:57 AM IST

    కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర

    ‘అమ్మఒడి’ పథకం లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    January 7, 2020 / 01:54 AM IST

    అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది

    మోడీ రైతు బంధు : 24న మీ ఖాతాల్లో రూ.2వేలు

    February 21, 2019 / 03:32 AM IST

    రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి

10TV Telugu News